తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం సారథి నారా లోకేష్ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.