29.7 C
Hyderabad
April 29, 2024 09: 05 AM
Slider గుంటూరు

పేట మునిసిపాలిటీకి రామచంద్రారెడ్డి

#NarasaraopetMunicipality

నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గా రామచంద్రారెడ్డి నియమితులయ్యారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జీవో జారీ చేసింది ఆయన ప్రస్తుతం చీరాల మున్సిపల్ కమిషనర్ గా సేవలందిస్తున్నారు.

త్వరలో బదిలీపై ఇక్కడికి రానున్నారు.

Related posts

యుద్ధ ప్రాతిపదికన అంబర్పేట్ లో అభివృద్ధి పనులు

Satyam NEWS

ఎంపీ గురుమూర్తిని కలిసిన తీర ప్రాంత మత్స్యకారులు

Bhavani

రోగ నిర్ధారణకు స్కానింగ్ అవసరం

Bhavani

Leave a Comment