40.2 C
Hyderabad
April 29, 2024 17: 23 PM
Slider ప్రత్యేకం

దేశాన్ని ఏకం చేసిన ప్రధాని నరేంద్రమోడీ పిలుపు

modi kcr jagan

కరోనా పై దేశం చేస్తున్న యుద్ధంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపాలను వెలిగించిన దృశ్యాలు ఇవి. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా లైట్లను ఆర్పివేసి క్యాండిల్స్, టార్చ్ లైట్ వెలిగించి కరోనా వైరస్ ని తిప్పికొట్టేందుకు మేము కూడా ముందు ఉన్నాము అంటూ సంఘీభావాన్ని ప్రకటించారు. సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు దాదాపు అందరూ దీపాలు వెలిగించారు.

Related posts

బూతు…. బూతు…: రేవంత్ రెడ్డిపై తొడగొట్టి బూతులు మాట్లాడిన మంత్రి

Satyam NEWS

ఘనంగా హోమియో పితామహుడు డాక్టర్ హానీమన్‌ జయంతి

Satyam NEWS

పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మించేస్తున్నాం

Satyam NEWS

Leave a Comment