సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎంపిపి-ఎస్ సీతారాంనగర్,ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైనారిటీ గురుకుల పాఠశాల,యండిఆర్ పాఠశాల,కృష్ణవేణి పాఠశాలలైన నేషనల్ అచీవ్ మెంట్ సర్వే పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్,కేంద్రీయ పరిశీలకులు అజయ్ కుమార్ త్యాగి, సెక్టోరియల్ అధికారి జనార్ధన్,మండల విద్యాధికారి భూక్యా సైదా నాయక్ లు శుక్రవారం పరిశీలించిరు.పరిక్షా కేంద్రాలపై తమ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సి ఆర్ పి సైదులు,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేంద్రాల అబ్జర్వర్లు,ఫీల్ ఇన్వెస్టిగేటర్స్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్