33.7 C
Hyderabad
April 28, 2024 23: 15 PM
Slider నెల్లూరు

ఈజీ మనీ: డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్

nellore police

డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనుకున్నాడు సాయి నిఖిల్. అందుకే కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. నెల్లూరు లో ని ఒక వ్యాపార వేత్త కొడుకును, కూతురిని కిడ్నాప్ చేస్తాను అంటూ బెదిరించాడు. అలా జరగకుండా ఉండాలంటే 2 కోట్లు డిమాండ్ చేశాడు. దాంతో ఆ వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసును పరిశోధించి సాయి నిఖిల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

ఈ విషయాన్ని నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితుడు సైదాపురం మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన యల్లంరాజు సాయి నిఖిల్ గా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

కాశ్మీర్ విభజనకు రాజ్యసభ ఆమోదం

Satyam NEWS

ఎస్వీబీసీ నుంచి పాత సీఈవో అవుట్ కొత్త సీఈవో ఇన్

Satyam NEWS

రజనీకాంత్ ” జైలర్ ” కలెక్షన్ల ఊచకోత

Bhavani

Leave a Comment