39.2 C
Hyderabad
May 3, 2024 11: 04 AM
Slider జాతీయం

కోవిడ్ కొత్త వేరియంట్ పై కేంద్రం హెచ్చరికలు

#Corona

దేశంలో కొవిడ్ జేఎన్ – 1 వేరియంట్ వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. కొవిడ్ లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని పేర్కొంది. కొవిడ్ పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

Related posts

ఏలూరు మునిసిపల్ వర్కర్లను పర్మినెంటు చేయాలి

Satyam NEWS

గూన్స్ ఎటాక్: బీజేపీ నేత పై కత్తులతో దాడి చేసిన వైసీపీ

Satyam NEWS

T20 World Cup: పైనల్ చేరిన పాకిస్తాన్

Satyam NEWS

Leave a Comment