Slider జాతీయం

కోవిడ్ కొత్త వేరియంట్ పై కేంద్రం హెచ్చరికలు

#Corona

దేశంలో కొవిడ్ జేఎన్ – 1 వేరియంట్ వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. కొవిడ్ లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని పేర్కొంది. కొవిడ్ పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

Related posts

తప్పెవరిది.. ఆర్టీసీ బస్సు దా..? సిబ్బంది దా…?

Satyam NEWS

ప్రాధమిక పాఠశాలలో ఇక నుంచి మోగుతుంది వాటర్ బెల్

Satyam NEWS

పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకునేదెవరు?

Satyam NEWS

Leave a Comment