పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలోని త్రి శక్తి దుర్గాపీఠం వారి నూతన సంవత్సర క్యాలండర్ ను మంగళవారం గుంటూరు, వడ్లమూడి లోని విజ్ఞాన్ యూనివర్సిటీ నందు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ పీఠం ప్రాముఖ్యత గురించి ఎంపీ లావు కి పీఠాధిపతి వివరించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి పి. హనుమత్ స్వామి వారు, వైసీపీ నేత ఒంటిపులి అరుణ్ పాల్గొన్నారు.
previous post