40.2 C
Hyderabad
April 29, 2024 15: 05 PM
Slider గుంటూరు

త్రిశక్తి దుర్గాపీఠం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

#lavukrishnadevarayalu

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలోని త్రి శక్తి దుర్గాపీఠం వారి నూతన సంవత్సర క్యాలండర్ ను మంగళవారం గుంటూరు, వడ్లమూడి లోని విజ్ఞాన్ యూనివర్సిటీ నందు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ పీఠం ప్రాముఖ్యత గురించి ఎంపీ లావు కి పీఠాధిపతి వివరించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి పి. హనుమత్ స్వామి వారు, వైసీపీ నేత ఒంటిపులి అరుణ్ పాల్గొన్నారు.

Related posts

గంగపుత్రుల సమస్యలను పరిష్కరించాలని రాస్తారోకో

Satyam NEWS

రామతీర్ధం కొండ ఎక్కకుండా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్

Satyam NEWS

బాధ్యతారహితంగా వీడియోలు చేస్తున్న జర్నలిస్టు సాయి

Satyam NEWS

Leave a Comment