28.2 C
Hyderabad
June 14, 2025 10: 44 AM
Slider జాతీయం

తీహార్‌ జైల్లో నిర్భయ కేసు దోషులకు మాక్‌ ఉరి

nirbhaya-mock-hanging.jpg

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషుల ఉరి తీసే తేదీ ఖరారు కావడంతో.. తీహార్ జైలు అధికారులు ఉరి తీసే ఏర్పాట్లలో మునిగిపోయారు. ఈ నెల 22న ఉరి ఉండడంతో ఆ తేదీకి ముందే మాక్ ఉరి కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్జల్‌ గురును ఉరి తీసిన 3వ నంబరు జైలు గదిలో నిర్భయ దోషులకు మాక్ ఉరి కార్యక్రమం చేపట్టనున్నట్లు జైలు సూపరింటెండెంట్ చెప్పారు. ఈ మాక్ ఉరిని పీడబ్ల్యూడీ కార్యనిర్వాహక ఇంజినీరుతోపాటు జైలు అధికారులు పర్యవేక్షించనున్నారు. ఈ నెల 22న ఉదయం నలుగురు దోషులు ఉరికంబం ఎక్కనున్నారు

Related posts

హథీరాంజీ మఠం భూములను ఆక్రమించేశారు

Satyam NEWS

చెరువులో నక్కిన మొసలి చేతికి చిక్కింది…

Satyam NEWS

టూరిజం ప్రాంతాల్లో గో ఉత్పత్తుల విక్రయానికి స్టాల్స్ ఇప్పించాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!