నిజాంసాగర్ మండలంలో ప్రాజెక్టు వద్ద బుధవారం రాష్ట్ర శాసనసభాపతి ప్రత్యేక పూజలు చేసి సాగునీటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయకట్టు రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్పీకర్ తో పాటు జూకల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్, కామారెడ్డి సి ఈ శ్రీనివాస్,బాన్సువాడ ఎస్ ఈ సల్మాన్ తాసిల్దార్ నారాయణ, ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం