33.7 C
Hyderabad
April 28, 2024 23: 49 PM
Slider కడప

ఆరుగురిపై సస్పెన్షన్ వేటు

#Guntakallu Railway

కడప రైల్వే స్టేషన్ లో గూడ్స్ పట్టాలు తప్పిన ఘటనలో ఆరుగురిని సస్పెండ్ చేస్తూ గుంతకల్లు రైల్వే సీనియర్ డీఓఎం శ్రావణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 9న నంద్యాల డెమో రైలు పట్టాలు తప్పింది. నెల లోపలే రెండు సంఘటనలు జరగడంతో విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఆరుగురిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

ఇందులో కడప స్టేషన్ మేనేజర్ డి. నరసింహా రెడ్డి, డిప్యూటీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి, స్టేషన్ సూపరింటెండెంట్ లాల్ బాబు సింగ్, సీనియర్ జీటీఎం ఖాసిం, పాయింట్స్ ఉమెన్ శాంతి, పాయింట్స్ మెన్ ప్రతాప్ ల ను సస్పెండ్ చేశారు. అనుమతి లేకుండా ఎవరూ కడప నుంచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు.

Related posts

అంగన్‌వాడీ నిర్వహణపై ఉన్నతాధికారుల సంతృప్తి

Satyam NEWS

హై కోర్ట్ కాలనీ టు హెచ్ఎంటి నగర్ లింక్ రోడ్డును పునః ప్రారంభించాలని కేటీఆర్ కి వినతి

Satyam NEWS

గణేష్ బందోబస్తు పై సైబరాబాద్ సీపీ సమీక్ష సమావేశం

Satyam NEWS

Leave a Comment