26.7 C
Hyderabad
May 3, 2024 07: 41 AM
Slider కృష్ణ

28న ఎన్టీఆర్ బొమ్మ ముద్రించిన నాణెం ఆవిష్కరణ

#ntr

భారత సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన దివంగత ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100ల ఎన్టీఆర్‌ బొమ్మతో ముద్రించిన నాణెం ఆవిష్కరణ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఈ నెల 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 మధ్య కాలంలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రముఖులకు ఆమె ఆహ్వానం పలికారు.

Related posts

మంత్రి పేర్ని నాని చిత్రపటం దగ్ధం చేసిన జన సైనికులు

Satyam NEWS

మల్టి జోన్ 1లో 16 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

Bhavani

సుప్రీంకోర్టు తీర్పు తో ముస్లిమ్ రిజర్వేషన్లకు ముప్పు

Satyam NEWS

Leave a Comment