26.7 C
Hyderabad
April 27, 2024 10: 39 AM
Slider ఆదిలాబాద్

లాక్ డౌన్ పై ప్రజాభిప్రాయం కోరిన మంత్రి

#Minister Indrakaran Reddy

లాక్ డౌన్ పరిస్థితి ఎలా ఉందని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేడు నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. నిర్మల్ పట్టణంలో ప్రజల ను  ఆయన నేడు నేరుగా కలుసుకున్నారు. ప్రతి ఒకరు  మాస్కులు ధరించు కోవాలని, గుంపులు గా ఉండరాదని పలు జాగ్రత్త లు పాటించాలని మంత్రి ప్రజలకు తెలిపారు.

ఈ సందర్బంగా  కూరగాయల, పండ్ల,కిరాణా వ్యాపారులకు మంత్రి మాస్కుల ను అందజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, SP శశిధర్ రాజు,  నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రఘునాథ చెరువును కాలుష్యం నుంచి కాపాడండి

Satyam NEWS

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామతీర్థం లో గిరి ప్రదక్షిణ…!

Satyam NEWS

క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment