31.7 C
Hyderabad
May 2, 2024 10: 34 AM
Slider చిత్తూరు

పిడుగుపాటు తో దొరవారి సత్రంలో బాలుడి మృతి

తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం, పాలెంపాడు గ్రామంలో పిడుగుపాటుకు 15 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములతో కూడిన భారీ ఈదురు గాలులు వీచాయి.

అదే సమయంలో 15 ఏళ్ల గంధం శంకరయ్య అనే బాలుడు గ్రామానికి సమీపంలో గేదెలు మేపుతుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలోనే తల్లిదండ్రులు ఉండగా గమనించి అక్కడకు వెళ్లేలోగా చనిపోయి ఉండటాన్ని చూసి తల్లడిల్లి పోయారు.

Related posts

(Best) Natural Home Remedies For Diabetes Type 2 How To Reduce Blood Sugar At Home

Bhavani

మరీ ఇంత అన్యాయమా?: ఆలోచనలో పడ్డ కాపు జాతి

Bhavani

హత్యాయత్నం కేసును గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

Bhavani

Leave a Comment