తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం, పాలెంపాడు గ్రామంలో పిడుగుపాటుకు 15 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములతో కూడిన భారీ ఈదురు గాలులు వీచాయి....
కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో ఒకే చోట ఐదు చోట్ల పిడుగులు పడటంతో ప్రజలు భయాందోళనలో పడిపోయారు. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కూడా జరిగింది....
పిడుగుపాటుకు వెకంటేశ్(21) అనే రైతు చనిపోయాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో శుక్రవారం జరిగింది. రాజోలి మండల కేంద్రానికి చెందిన కురవ ఈదన్న రెండో కొడుకు వెకంటేశ్ పొలంలో పని చేస్తున్న...
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మహాదేవమంగళం గ్రామానికి చెందిన రామిరెడ్డి కుమారుడు కే వెంకటేశ్వర రెడ్డి (65) ఆదివారం సాయంత్రం పడిన అకాల వర్షం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న తన పొలం...