40.2 C
Hyderabad
May 1, 2024 16: 35 PM
Slider ప్రత్యేకం

సెల్ఫీ మోజులో పడి… ప్రాణాలు కోల్పోయి

#chintala madara waterfalls

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం లో విషాద ఘటన చోటు చేసుకుంది. చింతల మదర జలపాతం అందాలను చూడడానికి మహారాష్ట్రలోని దేవాడ కు రామ్ కిషన్ బిజ్జు లోబడే (23 )తన మిత్రులతో కలిసి వచ్చాడు.

చింతల మధుర జలపాతం లో ఫోటో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. సమాచారం మేరకు తిర్యాణి ఎస్సై రామారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక గిరిజన యువకులతో జలపాతంలో గాలింపు చర్యలు చేపట్టారు. 

చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేసి తిరిగి రేపు ఉదయం గజ ఈతగాళ్లు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినున్నట్లు తెలిపారు

Related posts

కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ వేట

Satyam NEWS

ఇది 50 % కమిషన్ ప్రభుత్వం

Satyam NEWS

అనుమతి ఇవ్వకపోయినా వినాయకచవితి జరుపుకుంటాం

Satyam NEWS

Leave a Comment