40.2 C
Hyderabad
April 29, 2024 16: 22 PM
Slider వరంగల్

పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో ఒకరి హత్య

పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని సమాచారంతో ఒక వ్యక్తిని మావోయిస్టులు కాల్చి చంపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో సబ్క గోపాల్( 45 సంవత్సరాలు) అనే వ్యక్తి ని మావోయిస్టులు కాల్చి చంపారు. పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఇదే శిక్ష పడుతుందని, సభ్క గోపాల్ అనే వ్యక్తి పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారడం తోనే అతనిని హతమార్చినట్లు వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు కరపత్రాన్ని విడుదల చేశారు.

Related posts

అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన వారికి ఏ ఎస్పి సాయం

Satyam NEWS

ఓయూ లో చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మ దగ్దం

Satyam NEWS

సెట్విన్ ఆధ్వర్యంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు

Bhavani

Leave a Comment