39.2 C
Hyderabad
April 30, 2024 20: 54 PM
Slider తూర్పుగోదావరి

సుస్థిరమైన సుపరిపాలన అందిస్తున్నాం

#MLA Kotaru Abbayya Chowdhury

ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సుస్థిరమైన సుపరిపాలన జరుగుతుందని దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి అన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ గుడిదిబ్బ సెంటర్ లో బుధవారం రాత్రి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ పేడ్ రైతు కమిటీ మాజీ చైర్మన్ కొటారు రామచంద్రరావు, ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరివై సి పి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. కొటారు రామచంద్రరావు చేతుల మీదుగా కేక్ ను కట్ చేశారు.

ఈ సందర్భంగా కొటారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరుశాతం అమలు చేశారని చెప్పారు. ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి పాలనలో దెందులూరు నియోజక వర్గం అభివృద్ధి లో అగ్రగామిగా ఉందని తెలిపారు.

Related posts

రఘురామ వ్యవహారంలో లోక్ సభ స్పీకర్ జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

ఎరువుల ధరలు తగ్గించే వరకు పోరాటం ఆగదు

Satyam NEWS

హీరో సాయి రామ్ శంకర్  బర్త్ డే సెలబ్రేషన్స్

Satyam NEWS

Leave a Comment