కడప జిల్లా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామి వారు సీతా లక్ష్మణ సమేతంగా దర్శనం ఇచ్చారు. ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ల్లో భాగంగా మూడో రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు వాహన సేవలు ఆలయం లోపలే ఉంచి ఊరేగిపు నిర్వహించ కుండా పూజలు నిర్వహించారు. కరోనా ఆంక్షల కారణంగా భక్తులను అనుమతించడంలేదు.