28.7 C
Hyderabad
April 28, 2024 10: 38 AM
Slider ఆదిలాబాద్

12వ రోజుకు చేరిన పంచాయితీ కార్మికుల సమ్మె

#Panchayat workers

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె సోమవారానికి 12వ రోజుకు చేరుకొంది.సమ్మెలో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఉరి తాడుతో ఉరేసుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతి కార్మికులు మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆగదని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద మొత్తంలో ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు..

Related posts

రివెంజ్ పాలిటిక్స్: జెసి దివాకర్ రెడ్డి భద్రత తొలగింపు

Satyam NEWS

ప్రత్యేక హోదా పై ప్రశ్నించేందుకు భయమా

Satyam NEWS

ఒకే ఒక్క ఫోన్ కాల్ తో క‌దిలిన ట్రాఫిక్, మున్సిప‌ల్ శాఖ‌లు

Satyam NEWS

Leave a Comment