తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పదవిలో పార్థసారథి మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఎన్నికల కమిషనర్గా నాగిరెడ్డిని నియమించింది.
ఈ ఏడాది ఏప్రిల్తో ఐదేళ్ల పదవీకాలం పూర్తైంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇప్పుడు పార్థసారథిని నియమించింది.