39.2 C
Hyderabad
April 28, 2024 12: 11 PM
Slider ముఖ్యంశాలు

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థ‌సార‌థి

#StateElectionCommissioner

తెలంగాణ రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థ‌సార‌థి నియమితులయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ ప‌దవిలో పార్థ‌సార‌థి మూడేళ్ల‌ పాటు కొన‌సాగనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డిని నియమించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌తో ఐదేళ్ల పదవీకాలం పూర్తైంది. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం ఇప్పుడు పార్థ‌సార‌థిని నియ‌మించింది.

Related posts

బీజేపీ కార్యకర్తల్ని పోలీసు కాళ్లతో తొక్కించిన వైసీపీ అరాచకత్వం

Satyam NEWS

ప్రాధమిక పాఠశాలలో ఇక నుంచి మోగుతుంది వాటర్ బెల్

Satyam NEWS

కోర్టుకు చేరిన కర్నాటక మహిళా బ్యూరోక్రాట్ల కేసు

Satyam NEWS

Leave a Comment