40.2 C
Hyderabad
April 26, 2024 13: 00 PM
Slider ఖమ్మం

పార్టీ అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేయాలి

#ministerpuvvada

ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ అధ్యక్షులు లింగాల కమలరాజ్ అధ్యక్షతన జరిగిన మధిర నియోజకవర్గ స్థాయి సంస్థాగత  సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు.

నియోజకవర్గంలో వివిధ కమిటీల ను ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకలు నరేష్ రెడ్డి కి అందజేశారు.

ఎన్నికైన నూతన కమిటీలకు మంత్రి పువ్వాడ అభినందనలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గ్రామాల నాయకులు, వివిధ వార్డుల నాయకులు పాల్గొన్నారు.

Related posts

రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ…!

Satyam NEWS

దేశం గర్వపడేలా చేసింది బిజెపి : నూనె బాల్‌రాజ్

Satyam NEWS

బచ్ గయారే బార్ బార్ : లాహోర్ హైకోర్టు తీర్పుతో భారీ ఊరట

Satyam NEWS

Leave a Comment