33.7 C
Hyderabad
April 28, 2024 23: 32 PM
Slider ముఖ్యంశాలు

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

#PawanKalyan

నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాతాళగంగలో ఉన్న ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో గత రాత్రి పదిన్నర గంటల సమయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరమైనదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది వరకూ మరణించడం తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

బాసరలో ఘనంగా పౌర్ణమి పూజలు

Satyam NEWS

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్

Satyam NEWS

డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు

Sub Editor

Leave a Comment