29.7 C
Hyderabad
April 29, 2024 10: 01 AM
Slider గుంటూరు

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Penumaka Deeksha

తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 342 వ రోజుకు చేరుకుంది.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.

ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, కళ్ళం రాజశేఖర రెడ్డి, పలగాని సాంబశివరావు, పఠాన్ జానీ ఖాన్, గుంటక సాంబిరెడ్డి, ఉయ్యురు శ్రీనుబాబు, మన్నవ సుబ్బారావు, మాదల లక్ష్మీనారాయణ, కళ్ళం రామిరెడ్డి, పాలెపు శ్రీహరి, రైతులు పాల్గొన్నారు.

Related posts

భూముల్ని బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

బొమ్మ తుపాకీతో హల్ చల్

Murali Krishna

పరిసరాల పరిశుభ్రత డెంగ్యూ నివారణకు మార్గం

Satyam NEWS

Leave a Comment