39.2 C
Hyderabad
April 28, 2024 14: 39 PM
Slider ఆధ్యాత్మికం

భద్రాద్రి రామచంద్రుడికి శాస్త్రోక్తంగా మహాపట్టాభిషేకం

#Bhadrachalamtemple

భద్రాద్రి శ్రీరామ చంద్రుడికి మహాపట్టాభిషేకం వేడుకను శాస్త్రోక్తంగా నేడు నిర్వహించారు. నిత్యకల్యాణ మండపం వద్ద ఈ క్రతువును వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ పూర్తి చేశారు చేశారు.

కరోనా దృష్ట్యా భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో నిరాడంబరంగా మహాపట్టాభిషేకాన్ని జరిపారు. బంగారు కిరీటం, పాదుకలు, రాజదండంతో రామయ్యకు అలంకరణ చేశారు.

ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు రజత రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 27 వరకు నిత్యకల్యాణాలు నిలిపేశారు. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థ ప్రసాదాలను కూడా ఆపేశారు.

Related posts

కోర్టు తీర్పులతో బెంబేలెత్తుతున్న యంత్రాంగం

Satyam NEWS

డబ్బులు పంచే వాళ్లే ఓటర్లను విమర్శిస్తున్నారు

Satyam NEWS

భ్రూణ హత్యలు నేరం

Murali Krishna

Leave a Comment