విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో ఔషధ మొక్కల వనం ను ఉపకులపతి ఆచార్య ఎం చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ వనం లో నూరు కు పైగా ఔషధ మొక్కల వివిధ ప్రాంతాల విద్యార్ధి విద్యార్థునులు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ధనలక్ష్మి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ దేవేలోపేమెంట్ ఏజెన్సీ పి ఓ మని కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ డా. సుభాని, ఏ డి ఎచ్ డా. ప్రదీప్ కుమార్, రెడ్ క్రాస్రి చైర్మన్ పి. చంద్రశేఖర్ రెడ్డి,
రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి, రాష్ట్ర ఎన్ ఎన్ యెస్ అధికారి డా. కె. రమేష్ రెడ్డి, ఎక్సమినేషన్ అధికారి డా. సాయి ప్రతాప్ రెడ్డి, ఎన్. యెస్. యెస్ సమన్వ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం అధ్యాపకులు, ఎన్ యెస్. యెస్ వాలంటీర్లు, కృష్ణ చైతన్య కళాశాల, డి కె జూనియర్ కళాశాల ప్రోగ్రాం అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.