38.2 C
Hyderabad
May 1, 2024 22: 54 PM
Slider విజయనగరం

మొక్క‌లు నాటిన స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస‌రావు

#Planitation

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు వ‌చ్చిన స‌మాచార హ‌క్కుక‌మీష‌న‌ర్ ఆర్.శ్రీనివాస‌రావు…జిల్లాకు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచీ ప‌లు ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్నారు.

తొలి రోజు జిల్లా అదికారుల‌తో క‌లెక్ట‌రేట్ లో స‌మావేశ‌మైన కమీష‌న‌ర్ శ్రీనివాస‌రావు రెండు రోజు ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు ఈమేరకు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హరిజ‌వ‌హ‌ర్ లాల్ తో క‌లిసి క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలోనూ జిల్లా ప‌రిష‌త్ గెస్ట్ హౌస్ వ‌ద్ద‌ మొక్క‌లు నాటారు.

ఈ సంద‌ర్భంగా హ‌రిత విజ‌య‌న‌గ‌రం‌కోసం జిల్లాలో జ‌రుగుతున్న కృషిని క‌మిష‌న‌ర్ అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌,

ఆర్‌డీఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, డీఎఫ్ఓ ఎస్‌.జాన‌కిరావు, హౌసింగ్ పీడీ ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, క‌లెక్ట‌రేట్ ఏఓ దేవ్ ప్ర‌సాద్, మున్సిప‌ల్ ప్లాంటేష‌న్ అవ‌నాపు ర‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

స్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కల్పన

Satyam NEWS

కేర్ టేకర్స్:కానిస్టేబుల్ కుటుంబానికి సిపి పరామర్శ

Satyam NEWS

వచ్చే ఎన్నికల్లో పర్చూరు నుంచి నవతరం పార్టీ పోటీ

Satyam NEWS

Leave a Comment