42.2 C
Hyderabad
May 3, 2024 15: 41 PM
Slider జాతీయం

గాల్వాన్ హీరోలకు ప్రధాని మోడీ పరామర్శ

#PM Modi

మీలాంటి ధైర్యవంతులు, మీలాంటి వాళ్లకు జన్మనిచ్చిన తల్లులకు ఇవే నా కృతజ్ఞతలు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గాల్వాన్‌ ఘర్షణలో గాయపడి లేహ్‌లో చికిత్స పొందుతున్న జవాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు పరామర్శించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మీరు చూపిన ధైర్యాన్ని నేడు ప్రపంచం మొత్తం విశ్లేషిస్తోందన్నారు. మీరు దేశ ప్రజలకు ఓ ప్రేరణగా నిలిచారన్నారు. మన దేశం ఎన్నడూ ఇతర దేశానికి తలవంచలేదని, ఇకపై కూడా ఏ ప్రపంచశక్తికి తలవంచదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. త్వరలోనే అందరూ కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.

Related posts

ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ ఓపెన్ హౌస్

Satyam NEWS

నాగర్ కర్నూలు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేస్ నమోదు

Satyam NEWS

అత్తా కోడళ్ల చేనేత వస్త్రాల షాపింగ్ సందడి

Satyam NEWS

Leave a Comment