కాదేదీ నేరానికి అనర్హం అన్నట్లు గ….రోజు కో దొంగ స్వామీజీ యవ్వారం వెలుగులో కి వస్తోంది. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లా లో ఎపీఎస్పీ 5 బెటాలియన్ చెల్లూరు వద్ద…ఇద్దరు చిన్నారులను…భవానీ మాల వేసుకున్న ఓ వ్యక్తి అపహరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలిందన్ళ చందంగా పోలీసులు… దొంగ స్వామి ని తాట తీసి నిజాలు రాబట్టే యత్నం చేస్తున్నారు.దీంతో విజయనగరం రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post