37.2 C
Hyderabad
May 2, 2024 13: 05 PM
Slider ఖమ్మం

కొత్తగూడెంలో పొంగులేటి మార్నింగ్ వాక్

#Telangana Congress

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉదయం మార్నింగ్ వాక్ పేరుతో సరదాగా కాసేపు గడిపారు. వాకర్స్ తో మాట్లాడుతూ, పిల్లలతో ఆటలాడుతూ సరదాగా గడిపారు.

రాబోయే ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాగానే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఈ సందర్భంగా పొంగులేటి వాకర్స్ తో పేర్కొన్నారు.

Related posts

మహనీయుడి పేరు మార్చి మతతత్వం ప్రదర్శించిన వైనం

Satyam NEWS

లాస్ట్ ఎంక్వయిరీ:రాధిక హత్య ఇంటి దొంగల పనేనా

Satyam NEWS

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

Satyam NEWS

Leave a Comment