తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉదయం మార్నింగ్ వాక్ పేరుతో సరదాగా కాసేపు గడిపారు. వాకర్స్ తో మాట్లాడుతూ, పిల్లలతో ఆటలాడుతూ సరదాగా గడిపారు.
రాబోయే ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాగానే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఈ సందర్భంగా పొంగులేటి వాకర్స్ తో పేర్కొన్నారు.