32.7 C
Hyderabad
April 27, 2024 01: 33 AM
Slider ముఖ్యంశాలు

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పెంచిన తెలంగాణ ప్రభుత్వం

#srisailam dam

ఏపీ అభ్యంతరాలు బేఖాతరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తిని మరింత పెంచింది.

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ఏపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుదుత్పాదన మరింత పెంచింది.

కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన తెలంగాణ జెన్ కో… ఇవాళ మధ్యాహ్నం 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిందని ఏపీ అధికారులు ఆరోపించారు.

పులిచింతలలోని 3 యూనిట్ల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు.

Related posts

అంకిరావుపల్లిలో ఇద్దరికి కరోనా లక్షణాలు

Satyam NEWS

రెండో రోజు రూ.1.15 లక్షల కోట్ల ఒప్పందాలు

Satyam NEWS

బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో షుక్రియా మోడీజీ

Satyam NEWS

Leave a Comment