38.2 C
Hyderabad
April 29, 2024 20: 20 PM
Slider మెదక్

టెట్ విషాదం: పరీక్ష హాల్ లో గర్భవతి మృతి

#radhika

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని, 8 నెలల గర్భిణీ రాధిక మృతి చెందిన విషాద ఘటన ఇది. పరీక్షకు వెళ్లే తొందరలో వేగంగా పరీక్షా గదికి చేరుకున్న రాధిక కు బీపీ ఎక్కువై, చెమటలొచ్చి పరీక్షా గదిలోనే పడిపోయింది. ఈ విషయం తెలియడంతో ఆమె భర్త అరుణ్ పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తీసుకువచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Related posts

మహాదేవ్ యాప్ కార్యాలయంలలో ఈడి సోదాలు

Bhavani

పిల్లలకోసం మొగుడ్ని అమ్మేసిన భోపాల్ ఆమని

Satyam NEWS

డిప్యూటీ సి ఎం భట్టితో అఖిలపక్షం నేతల భేటీ

Satyam NEWS

Leave a Comment