40.2 C
Hyderabad
April 29, 2024 15: 45 PM
Slider జాతీయం

ప్రియాంక ట్విట్:దేశంలో ప్రశ్నార్థకంగా జాతీయభద్రత

priyanka tweet

దవీందర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను తన కారులో తరలిస్తున్న డీఎస్పీ దవీందర్ సింగ్‌ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ”దేశంలో జాతీయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఖాకీ ఉగ్రవాది వెనుక ఎవరున్నారో దర్యాప్తు జరిపించాలి. దవీందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.

Related posts

మధ్యవర్తులు డబ్బు డిమాండ్ ఆడియో టేప్ ను కలెక్టర్ కు ఇచ్చిన బి.జి.ఆర్

Satyam NEWS

బస్తీ ప్రజల బాధలు తీర్చేందుకు కార్పొరేటర్ పర్యటన

Satyam NEWS

ట్రెజరీ ఆఫీసు ముందు మొక్కలు నాటిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

Satyam NEWS

Leave a Comment