కడప జిల్లా రాజంపేట శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ లో మంగళవారం వాలీబాల్, ఖోఖో పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం జరిగింది. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గీతాలు నర్సింహారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజంపేట డి.ఎస్.ఓ ఖాదరవల్లి, మైనారిటీ ప్రధాన కార్యదర్శి వల్లి చాన్, బి.సి నాయకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
previous post