37.2 C
Hyderabad
May 2, 2024 12: 42 PM
Slider కడప

వాలీబాల్ ఖోఖో విజేతలకు బహుమతి ప్రదానం

Sanvi school

కడప జిల్లా రాజంపేట శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ లో మంగళవారం వాలీబాల్, ఖోఖో  పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం జరిగింది. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గీతాలు నర్సింహారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజంపేట డి.ఎస్.ఓ  ఖాదరవల్లి, మైనారిటీ ప్రధాన కార్యదర్శి వల్లి చాన్, బి.సి నాయకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రిని కలిసిన రోలార్ స్కేటింగ్ క్రీడాకారుడు

Satyam NEWS

వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను తరిమికొట్టగలం

Satyam NEWS

నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం

Satyam NEWS

Leave a Comment