35.2 C
Hyderabad
May 1, 2024 02: 41 AM
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ లో పెరిగిపోతున్న భూ మాఫియా ఆగడాలు

#BJPAdilabad

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  రోజు  రోజు కి పెరుగుతున్న భూ మాఫియా ను అరికట్టాలని బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ లో బాధితులతో కలిసి ఆయన  DSP  కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సర్వేనెంబర్ 68  భూ బాధితులకు సంబంధించి కొందరు గూండాలు వారిని బెదిరిస్తున్నారని ఈ భూ బాధితుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ అన్నారు.

సర్వేనెంబర్ 68 లో భూమి కొనుగోలు చేసిన కొందరిని గుండాలు  బెదిరిస్తున్నారని అన్నారు. బాధితుల ఫిర్యాదు ను పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా డిఎస్పీ దీనిపై చర్య తీసుకోవాలని కోరారు.

Related posts

సహచరుని కుటుంబానికి అండ

Bhavani

అల్లూరి విగ్రహం ఏర్పాటుకు జడ్పీ చైర్మన్ అకేపాటి భారీ సన్నాహాలు

Satyam NEWS

సరస్వతీదేవి సుమఖంలో శాంతికుమారి

Satyam NEWS

Leave a Comment