సికే దీన్నే మండలం రామరాజు పల్లే పరిధిలోని బృందావనం వెంచర్స్ లో తమ కి చెందిన ఫ్లాట్ లను వైసీపీ నేతలు అక్రమించారని కడపలో వల్లూరు మండలం పెద్ద పుత్త గ్రామనికి చెందిన వైఎస్సార్...
భూ కబ్జాదారులపై ఓరుగల్లు పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. అక్రమార్కుల ఆట కట్టిస్తూ, అభాగ్యులకు అండదండగా నిలుస్తున్నారు. పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తులకు కూడ నకిలీ పత్రాలు సృష్టిస్తూ కబ్జా చేయడానికి భూ బకాసురులు తెగబడుతున్నారు....
అనేక అవసరమైన కూరగాయలు, వారాంతపు సంతలు జరిగే సాంప్రదాయం అందరికి తెలిసిన విషయమే. అలాగే నరేంద్రనగర్ కాలనీలో వారాంతం శని, ఆదివారాలు వచ్చేవరకు భూముల క్రయ విక్రయ దళారులు, కొనుగోలు చేసేవారు సమావేశమై వారి...
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోజు రోజు కి పెరుగుతున్న భూ మాఫియా ను అరికట్టాలని బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో బాధితులతో కలిసి ఆయన DSP కార్యాలయం...