31.2 C
Hyderabad
May 2, 2024 23: 19 PM
Slider గుంటూరు

కొనసాగుతున్న రాజధాని రైతు ఆందోళనలు

amaravathi

రాజధాని గ్రామాలలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల రైతులు ఆందోళనలు 68వ రోజుకి చేరాయి. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తాళ్ళూరు ఇతర రాజధాని గ్రామాల రైతులు తమ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. వెలగపూడి లో 151మంది రైతులు నిరసన చేస్తున్నారు. మందడం రైతులకు మద్దతుగా దీక్ష శిబిరంలో  కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుండి రైతులు వచ్చారు.

Related posts

అమిత్ షా నిర్ణయం.. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తొలిగింపు

Sub Editor

కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండాలి

Satyam NEWS

మరో కాంతారా కన్నడ సినీ ప్రియులకు మరో విందు

Bhavani

Leave a Comment