33.7 C
Hyderabad
April 28, 2024 23: 17 PM
Slider ముఖ్యంశాలు

ప్రొటెస్ట్ ఫైర్: వికేంద్రీకరణపై జాతీయ రహదారి పై మంటలు

frie in eg

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాలో నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. ఏపీ అసెంబ్లీ లో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టినందుకు నిరసన తెలుపుతూ జాతీయ రహదారిపై మంట వేసి తమ నిరసన తెలిపారు. ఏపీ అసెంబ్లీ లో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

ఈ బిల్లులో పరిపాలన రాజధానిగా విశాఖపట్నం శాసన రాజధానిగా అమరావతి రాజధాని కర్నూలు ఉండనుందని స్పష్టం చేశారు. ఇదివరకు సి ఆర్ డి ఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అధారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇలా మూడు రాజధానులు తమకు సమ్మతం కాదని తూర్పుగోదావరి ప్రజలు తమ నిరసన తెలిపారు.

Related posts

కోవిడ్ -19 టీకా డ్రై రన్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యుడు సైదిరెడ్డి

Satyam NEWS

మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య

Bhavani

‘జిన్నా’ ఫస్ట్ లుక్ లో సన్నీ లియోన్ పోస్ట‌ర్

Satyam NEWS

Leave a Comment