ఖమ్మం టౌన్ ఏసీపీగా పీవీ గణేష్ భాధ్యతలు స్వీకరించారు. గతంలో కూడా ఇక్కడ పనిచేసిన ఆయన బదిలీపై హైదరాబాద్ పంజగుట్ట ఏసీపీ గా వెళ్లారు. ఇటీవల జరిగిన బదిలీలలో ఆయనను మళ్ళీ ఖమ్మం కు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఆనంతరం అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ని కలిసారు.
previous post