38.2 C
Hyderabad
April 29, 2024 12: 05 PM
Slider జాతీయం

రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

#RamvilasPaswan

సీనియర్ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణించారు.

74 సంవత్సరాల రామ్ విలాస్ పాశ్వాన్ దేశంలో ప్రముఖ మైన దళితనాయకుడుగా పేరు పొందారు.

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్  లోక్ జనశక్తి పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు.

రామ్ విలాస్ పాశ్వాన్ మృతిచెందినట్టు ఆయన కుమారుడు ట్విట్టర్లో పేర్కొన్నారు.

రామ్ విలాస్ పాశ్వాన్ ఎనిమిదిసార్లు లోక్ సభకు  ప్రాతినిధ్యం వహించారు.

Related posts

కరోనా వ్యాధి వైరస్ వ్యాప్తి నివారణకు సత్వర చర్యలు

Satyam NEWS

టీడీపీ జనసేన కూటమికి 128 స్థానాలు

Satyam NEWS

ఫార్మర్ వెల్ఫేర్:సంఘటిత రైతాంగ పోరాటానికి సిద్ధం

Satyam NEWS

Leave a Comment