సీనియర్ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణించారు.
74 సంవత్సరాల రామ్ విలాస్ పాశ్వాన్ దేశంలో ప్రముఖ మైన దళితనాయకుడుగా పేరు పొందారు.
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు.
రామ్ విలాస్ పాశ్వాన్ మృతిచెందినట్టు ఆయన కుమారుడు ట్విట్టర్లో పేర్కొన్నారు.
రామ్ విలాస్ పాశ్వాన్ ఎనిమిదిసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.