40.2 C
Hyderabad
April 29, 2024 18: 45 PM
Slider గుంటూరు

7 వ తరగతి బాలిక పై అత్యాచారయత్నం

minor girl raped

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో మరో అఘాయిత్యం వెలుగులో కి వచ్చింది. 7వతరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నం జరిగింది. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన యువకుడు గా గుర్తించారు. ఈ సంఘటన బయటికి రానీయకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేశారు. ఆ యవకుడుని కోర్టు కు తరలిస్తుండగా అతని తల్లి స్టేషన్ బయట పడిపోవటంతో అత్యాచార యత్నం బయట పడింది.

Related posts

బీఆర్ఎస్ పార్టీ లో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారు

Satyam NEWS

ఆన్ లైన్ ఫ్రాడ్ పై సదస్సు

Sub Editor

సమాజానికి హక్కులతో బాటు బాధ్యతలు ఉండాలి

Satyam NEWS

Leave a Comment