గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో మరో అఘాయిత్యం వెలుగులో కి వచ్చింది. 7వతరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నం జరిగింది. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన యువకుడు గా గుర్తించారు. ఈ సంఘటన బయటికి రానీయకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేశారు. ఆ యవకుడుని కోర్టు కు తరలిస్తుండగా అతని తల్లి స్టేషన్ బయట పడిపోవటంతో అత్యాచార యత్నం బయట పడింది.
previous post