ఈ కష్ట కాలంలో రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు నెలల పాటు అన్ని రకాల ఈఎంఐ లు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని ఫైనాన్స్ బ్యాంకింగ్ సంస్థలను రిజర్వు బ్యాంకు ఆదేశించింది. సంపాదన లేకుండా కష్టాలు అనుభవిస్తున్న దేశ ప్రజలకు ఆర్బీఐ ఈ విధమైన వరం కలిగించింది. సామాన్యులకు మూడు నెలలపాటు ఈఎంఐలు కట్టకుండా వెసులుబాటు కల్పించారు.
previous post