23.2 C
Hyderabad
May 7, 2024 20: 57 PM
Slider జాతీయం

గుడ్ డెసిషన్: మూడు నెలలు ఇఎంఐలు వాయిదా

reserve bank of India

ఈ కష్ట కాలంలో రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు నెలల పాటు అన్ని రకాల  ఈఎంఐ లు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని ఫైనాన్స్ బ్యాంకింగ్  సంస్థలను రిజర్వు బ్యాంకు ఆదేశించింది. సంపాదన లేకుండా కష్టాలు అనుభవిస్తున్న దేశ ప్రజలకు ఆర్బీఐ ఈ విధమైన వరం కలిగించింది. సామాన్యులకు మూడు నెలలపాటు ఈఎంఐలు కట్టకుండా వెసులుబాటు కల్పించారు.

Related posts

పోలవరం ప్రాజెక్టు పై భ్రమలు కల్పిస్తున్న జగన్

Satyam NEWS

కాంగ్రెస్ ములుగు అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు

Satyam NEWS

గవర్నర్ తో ‘‘సై’’ అంటున్న అధికార పక్షం

Satyam NEWS

Leave a Comment