32.7 C
Hyderabad
April 27, 2024 01: 13 AM
Slider ముఖ్యంశాలు

రేవంత్ రెడ్డి హత్ సే హత్ పాదయాత్ర విజయవంతం చేయాలి

#Revanth Reddy

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సందర్భంగా నేడు ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం లోని ఐ లపురం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఏటూరు నాగారం, కాన్నాయి గూడెం మండలాల ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కుటుంబ పాలన కు చరమ గీతం పడటం కోసం ప్రతి ఇంటిని తట్టడం కోసం పేద ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడం కోసం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ములుగు నియోజక వర్గం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల నుండి ఎఐసిసి పిలుపు మేరకు జాతీయ నాయకులు రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా హత్ సే హత్ పాదయాత్ర ఈ నెల 6 న మొదలు అవుతుందని ఆమె తెలిపారు.

కావున కాంగ్రెస్ పార్టీ గ్రామ,మండల,జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర విజయవంతం చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది అని కానీ ఈ ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కెసిఆర్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న,

జడ్పీటీసీ నమ కరం చంద్ గాంధీ, మండల అధ్యక్షులు చిటమట రఘు,అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా, మైల జయరాం రెడ్డి,ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు,ఎంపీపీ జనగాం సమ్మక్క,జాడి రాంబాబు అయ్యోరు యనయ్య, బాగ్ వాన్ రెడ్డి, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత-దేవేందర్,పిఏసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,ఎంపీపీ జాడి రాంబాబు,టౌన్ అధ్యక్షడు Md సులేమాన్,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య,జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్,జిల్లా యూత్ కార్యదర్శి Md

గౌస్,మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,టౌన్ యూత్ అధ్యక్షులు బండారు లక్కీ,వార్డ్ సభ్యులు పడిదెల హన్మంతు,చిక్కుల్ల మానస,జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి గద్దల నవీన్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ సోదారి హరీష్,కొండాయి ఉప సర్పంచ్ మహేష్,సీనియర్ నాయకులు ,మామిడి జయబాబు,

ఈసం జనార్దన్,మామిడి రాంబాబు,ఉమ్మనేని రమేష్,ఇర్సవడ్ల కిరణ్,సునార్కని శ్రీనివాస్,కుక్కల రాములు,నెగరికంటి ముతేష్,పరికి బిక్షపతి,వావిలాల పెద్ద ఎల్లయ్య,సర్వ సాయి,ముద్రబోయిన రఘు,జిమిడా కళ్యాణ్,ముస్తఫా,పాగ నాగరాజు,విజయ్,ప్రశాంత్,దుర్గం లక్ష్మీకాంత్,కుమ్మరి నర్సింహులు,కొండగొర్ల మోహన్,కొండగొర్ల దుర్గారావు,రాజబాబు,డోంగిరి మధుబాబు,దుర్గం అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబు ఇంటి బందోబస్తు పోలీసుకు కరోనా

Satyam NEWS

రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో రాష్ట్ర మంత్రి కేటీఆర్ భేటీ

Satyam NEWS

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన భూమికా చావ్లా

Satyam NEWS

Leave a Comment