29.7 C
Hyderabad
April 29, 2024 08: 36 AM
Slider ముఖ్యంశాలు

రేవంత్ రెడ్డి సెక్యూరిటీ తగ్గింపు

#Revanth Reddy

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సర్కారు షాక్ ఇచ్చింది. రేవంత్ సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించింది. ఇటీవల 4+4 భద్రతను 2+2కు ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దానిని 1+1కు కుదించటం హాట్ టాపిక్ గా మారింది. 2 నెలల క్రితం తనకు భద్రత కల్పించాలని రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ కూడా వేశారు.ఎలాంటి కారణాలు లేకుండానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్ మెన్లను తగ్గించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts

ముళ్ల పొదల్లో… అపస్మారక స్థితిలో చేతులు కట్టేసి ఉన్న యువతి

Satyam NEWS

గ‌ణేష్ నిమజ్జ‌నానికి విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

కామారెడ్డి పట్టణాభివృద్ధికి 20 కోట్ల నిధులు మంజూరు

Satyam NEWS

Leave a Comment