టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సర్కారు షాక్ ఇచ్చింది. రేవంత్ సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించింది. ఇటీవల 4+4 భద్రతను 2+2కు ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దానిని 1+1కు కుదించటం హాట్ టాపిక్ గా మారింది. 2 నెలల క్రితం తనకు భద్రత కల్పించాలని రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ కూడా వేశారు.ఎలాంటి కారణాలు లేకుండానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్ మెన్లను తగ్గించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
previous post