38.2 C
Hyderabad
April 28, 2024 22: 27 PM
Slider అనంతపురం

అనంతపురం డీ మార్ట్ దగ్గర ప్రమాదంలో నలుగురు మృతి

#AnanthapurAccident

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడియంపేట గ్రామస్తులు ఒక  ఆటోలో అనంతపురానికి వస్తుండగా అనంతపురం బెంగళూరు హైవే లోని డి మార్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

వేగంగా వెళుతున్న లారీ ఆటో ను బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు విడిచారు. మరో ఐదు మంది తీవ్రంగా గాయపడటంతో వారిని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన లారీ ఆచూకీ తెలియడం లేదు.

Related posts

అమెరికా అధ్యక్షుడిపై నెగ్గిన అభిశంసన తీర్మానం

Satyam NEWS

అమెరికా జర్నలిస్టుకు దీటుగా సమాధానం చెప్పిన మోడీ ప్రభుత్వం

Bhavani

జాతీయ వినియోగదారు హక్కుల కమిషన్ కు అశోక్ నంద

Satyam NEWS

Leave a Comment