23.2 C
Hyderabad
May 8, 2024 02: 29 AM
Slider వరంగల్

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం

#accident

ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది హైదరాబాద్ నుండి ఏటూరు నాగారం వైపు వస్తున్న కారును మరో బొలెరో వాహనం ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో రాంకుమార్ అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. రామ్ కుమార్ ఖమ్మం జిల్లా వాసిగా గుర్తించారు.

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

సోషల్ మీడియా వేదికగా బీజేపీ దుష్ప్రచారం

Satyam NEWS

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

Satyam NEWS

నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా రిక్షా కార్మికుల రేట్లు పెంచాలి

Satyam NEWS

Leave a Comment