రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ అంతర్జాతీయ మద్దతును పొందుతోంది. వివిధ దేశాల అధినేతలు ఉక్రెయిన్ రాజధాని కైవ్ను సందర్శించారు. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కూడా కైవ్ను సందర్శించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 24 రోజులకే ఆయన కైవ్ లో పర్యటన చేయడం చర్చనీయాంశం అయింది. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఇప్పటికే అన్ని విధాలా నష్టపోయిన విషయం తెలిసిందే.
previous post