40.2 C
Hyderabad
April 29, 2024 16: 45 PM
Slider ప్రపంచం

ఉక్రెయిన్ రాజధానిని సందర్శించిన రిషి సునక్

#rishisunak

రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ అంతర్జాతీయ మద్దతును పొందుతోంది. వివిధ దేశాల అధినేతలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను సందర్శించారు. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కూడా కైవ్‌ను సందర్శించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 24 రోజులకే ఆయన కైవ్ లో పర్యటన చేయడం చర్చనీయాంశం అయింది. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఇప్పటికే అన్ని విధాలా నష్టపోయిన విషయం తెలిసిందే.

Related posts

అప్పులే అప్పులు : రివర్స్‌గేర్‌లో రాష్ట్రాభివృద్ధి

Satyam NEWS

కరోనా టీకాపై అనుమానం తొలగించి ప్రజల్లో చైతన్యం తేవాలి

Satyam NEWS

ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలు

Satyam NEWS

Leave a Comment