రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో ప్రకటించటం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య హైదరాబాదు నందు కలిసి పుష్పగుచాన్ని అందజేసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య కృతజ్ఞతలు తెలిపారు.
previous post