శనివారం బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో ఉప్పల్ డివిజన్ కంటేస్టెడ్ కార్పొరేటర్ అరటికాయల భాస్కర్ ఆధ్వర్యంలో శ్రీరామ కాలనీ నుండి 100 మంది, లక్ష్మీనారాయణ కాలనీ నుండి 100 మంది మాజీ కార్పొరేటర్ సుగుణ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యనగర్ కాలనీ నుండి 50 మంది మహిళలు, యువకులు, బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమంలో లక్ష్మీ నగర్ కాలనీ, మస్తాన్ ఫిరోజ్, జానీ బాషా, మిరావలి, నరేష్, చిన్న, సాయిరాం, ప్రసాద్, సందీప్, ప్రదీప్, మనోహర్, కిషోర్, నరేందర్, ఏం.సాయికిరణ్, నవీన్, ప్రవీణ్, నగేష్, సంతోష్, మహేందర్, రాకేష్, వినయ్..శ్రీరామ కాలనీ నుండి బిఆర్ఎస్ ఫౌండర్ అనితారెడ్డి, రాజ్యలక్ష్మి, ప్రశాంతి, వై.స్వప్న, ఎం.సుకన్య, ఎం.సుజాత, యం.జయ, జి.సరోజ, కే.లక్ష్మి, ఎం.లక్ష్మి, పి.సుగుబాయ్, ఎం.సంధ్య, ఎం.స్వాతి ఉన్నారు.
సత్యం న్యూస్,మేడ్చల్ జిల్లా