Slider జాతీయం

గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ

#Sonia Gandhi New

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. సాయంత్రం 7 గంటలకు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిందేమీ లేదని, సాధారణ పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేర్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

సోనియాగాంధీ కొద్ది కాలం కిందట తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి ఎస్ రానా తెలిపారు.

Related posts

విజయనగరం లో మరో ఇల్లాలు భాగోతం వెలుగులో కి…

Satyam NEWS

మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో హెలికాప్టర్ తో సహాయ చర్యలు

mamatha

ఎన్నికల నేపథ్యంలో సోమ్ నాథ్ ఆలయంలో మోదీ పూజలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!