32.2 C
Hyderabad
May 2, 2024 02: 50 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వాయిదా

#SriPadmavathi

తిరుమలలో మే 1 నుండి 3వ తేదీ వరకు జ‌ర‌గాల్సిన‌ శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను టిటిడి వాయిదా వేసింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌కు బ‌దులుగా శ్రీ‌వారి ఆల‌యంలోనే ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని ముందుగా నిర్ణ‌యించారు. అయితే, ఈ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ఎక్కువ సిబ్బంది అవ‌స‌ర‌మవుతార‌ని,  సామాజిక దూరం పాటించ‌లేని ప‌రిస్థితి ఉంటుంద‌ని అధికారులు భావించారు.

ఈ ప‌రిస్థితుల్లో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామివారు, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు, ఆగ‌మ స‌ల‌హాదారుల సూచ‌న‌ల మేర‌కు లాక్‌డౌన్ త‌రువాత మ‌రో తేదీల్లో ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఈ ఉత్స‌వాల తేదీల‌ను త‌రువాత ప్ర‌క‌టిస్తారు.

Related posts

ఎటెన్షన్: తిరుమలలో కరోనా పాజిటీవ్ కేసు నమోదు

Satyam NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS

Hypertensive Medicines

Bhavani

Leave a Comment